అమరావతి: మద్యం స్వామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి,,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆర్దిక) కీలక నేత మనీశ్ సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్లో A1గా,,120-B, 477-A సెక్షన్ల ప్రకారం ఆయన పేరును నమోదు చేశారు..సిసోడియాతో సహా,,నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణతో కలుపుకుని మొత్తం 15 మంది పేర్లు వున్నాయి.. ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు,, ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల సీబీఐ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు..గత సంవత్సరం నవంబర్లో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి..ఈ టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది..దీంతో ఈ నివేదికపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు..ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్ గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో పొందుపర్చారు..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.