అమరావతి: దక్షిణ అండమాన్ అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది.. ఈ తీవ్ర అల్పపీడనం కాస్త పశ్చిమ వాయువ్య దిశగా కదులుతు వాయుగుండంగా బలపడనున్నది..వాయువ్యదిశగా కదులుతూ నైరుతి దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడి,, డిసెంబర్ 2వ తేదినాటికి తుఫాన్ గా మారే అవకాశం వుందని (తుఫాన్ గా మారితే దానికి ‘మిచౌంగ్’ గా నామకరణం చేస్తారు.) ఐఎండీ పేర్కొంది..
తుఫానుగా మారిన తరువాత దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు..తుఫాను తీరం దగ్గరకు వచ్చే కొద్దీ దాని ప్రభావం మరింత పెరుగుతుందని,,కోస్తా వైపు తుఫాను వస్తున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కోస్తాలో కురుస్తాయన్నారు..ఆ సమయంలో మత్స్యకారులకు సముద్రంలో వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తామన్నారు..గాలుల తీవ్రత 45 నుంచి గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగం కూడా విచే అవకాశం ఉందన్నారు..తుఫాను దిశ గమనాన్ని బట్టి ఎక్కడ తీరం దాటుతుందని విషయం అంచనా వేయాల్సి ఉంటుందన్నారు..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.