అమరావతి: మంగళవారం ఉపరితల ద్రోణి తూర్పు రాజస్థాన్ & పరిసర ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ఘడ్,,ఆంధ్రప్రదేశ్ సముద్రతీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి మీ నుంచి 3.1 కి.మీ మధ్య వ్యాపించి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు..ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి మీ వరకు వ్యాపించి ఉందని పేర్కొన్నారు..వీటి ఫలితంగా నెల్లూరు జిల్లాలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశం.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు..బుధ,,గురువారల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు,,అలాగే ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.