అమరావతి: చంద్రయాన్-3 భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తి చేసి చంద్రుని వైపు వెళుతుందని ఇస్రో వర్గాలు తెలిపాయి..నేడు పెరిజీ బర్న్ చంద్రయాన్-3 కక్ష్యను 288 కిమీ x 369328 కిమీకి విజయవంతంగా పెంచడంతో ISTRAC వద్ద విజయవంతంగా అంతరిక్ష నౌకను ఇస్రో ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపాయి..ఇది చంద్రుని వలయం వద్దకు వచ్చినప్పుడు, లూనార్-ఆర్బిట్ ఇన్సర్షన్ (LOI) ఆగస్ట్ 5న ప్లాన్ చేయబడిందని వెల్లడించారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.