తీవ్ర ఆర్దిక సంక్షోభం..
అమరావతి: పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకొవడంతో ద్రవోల్బణం కారణంగా ధరలు అమాతంగా పెరిగిపోతున్నాయి..మంగళవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ పై 19 రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ స్వయంగా వెల్లడించారు..లీటర్ పెట్రోల్ ధరపై 19.95 రూపాయలు, లీటర్ డీజిల్ ధరపై 19.90 రూపాయలు ధరను పాకిస్థాన్ ప్రభుత్వం పెంచింది..ధరల పెంపుతో పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.272.95కి,,లీటర్ డీజిల్ ధర రూ.273.40కు చేరుకుంది.. గత సంవత్సరం పాకిస్థాన్ ను ముంచెత్తిన వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ నీటమునిగిపోయాయి..క్రమేణ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇప్పుడు దిగుమతి చేసుకోవాలన్నా తగినంత విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేని పరిస్థితి ఏర్పడింది..నిన్న వరకు రూ.20 ఉండే కిలో గోధుమ పిండి ధర రూ.140 నుంచి రూ.160కి చేరుకుంది..10 కేజిల బస్తాను వ్యాపారులు రూ.1500,, 20 కిలోల బస్తాను రూ.2800 వంతున అమ్ముతున్నారు..
కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు:- LPG Gas 11.8 kg సిలెండర్ ధర రూ.281.5లు పెంచడంతో ప్రస్తుతం ధర రూ.1886.30,, చికెన్ కేజీ రూ.460,,డజను గుడ్లు రూ.300,,బీఫ్ కేజీ రూ.750-850,,కేజీ మటన్ రూ.1500-1800,,కందిపప్పు రూ.295,,పెసరపప్పు రూ.310,,ఉల్లిపాయలు రూ.180-280,,టొమాటో రూ.80-120,,పాలు లీటరు రూ.180-200లకు వ్యాపారస్తులు అమ్ముతున్నారు..
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.