అమరావతిం బెంగాల్ సఫారీ పార్క్ లో ఉన్న సింహాలకు సీత , అక్బర్ అనే పేర్లను వెంటనే మార్చాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని,, కోల్ కతా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది..హిందువుల ఆరాధ్య దేవత సీత కాగా అక్బర్ అనే పేరు మొఘల్ రాజుదని,,అలాంటి పేర్లను ఆడ, మగ సింహాలకు పెట్టడం సరికాదని జస్టిస్ సౌగత భట్టాచార్య సింగిల్ బెంచ్ ధర్మాసనం అభిప్రాయ వ్యక్తం చేసింది..మీరు పెంచుకునే జంతువులకు ఇలా హిందు దేవత, ముస్లిం చక్రవర్తి పేరు పెడతారా అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని జస్టిస్ భట్టాచార్య ప్రశ్నించారు..అలా పేరు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ అలా ఎవరూ చేయమని న్యాయవాది తెలిపారు..ఓ జంతువుకు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెడతామా..? ఒకసారి ఆలోచించాలని జస్టిస్ భట్టాచార్య కోరారు..సింహాలను సీత, అక్బర్ అని పేరు పెట్టి, కలిపి ఉంచాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయాన్ని, విశ్వ హిందూ పరిషత్ ఖండించింది.. కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, ఆ సింహాల పేర్లను మార్చాలని కోరింది..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.