అమరావతి: భారతదేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా లోక్సభఎన్నికలపై డ్రాగన్ ప్రభుత్వం ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఒక రిపోర్టును విడుదల చేసింది.. ఇప్పటికే ఇండియా ఎలక్షన్ ప్రచారం వేడి రోజు రోజుకు పెరుగుతొంది..సార్వత్రిక సమరంలో పార్టీలు ఒకవైపు ప్రచారాలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తూనే మరోవైపు సోషల్ మీడియా క్యాంపెయిన్ ను జోరుగానే చేస్తున్నాయి..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన కంటెంట్ను ఉపయోగించి భారత్,, దక్షిణ కొరియా,,అమెరికాలో జరగనున్న ఎన్నికల ప్రభావితం చేసేందుకు చైనా సిద్ధమవుతోందని మైక్రోసాఫ్ట్ సిద్దమౌవుతొందని వెల్లడించింది.. ఈ ఎన్నికల సమయంలో తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా AI ఆధారిత కంటెంట్ను చైనా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది..మీమ్స్,, వీడియోలు,, ఆడియో రూపంలో ప్రచారం చేయవచ్చని మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.. డీప్ఫేక్ సాంకేతికతను కూడా ఉపయోగించి చైనా తమకు అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని మార్చుకునే అవకాశం ఉందని హెచ్చరించింది..ఇలాంటి కుయుక్తులు సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ ప్రభావం చూపుతుందని రిపోర్టులో పేర్కొంది..
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.