అమరావతి: అమెరికా మాజీ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే సంవత్సరం జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది..కొలరాడో రాష్ట్రానికి చెందిన అత్యున్నత న్యాయస్థానం 2021, జనవరి 6వ తేదీన జో బైడెన్ విక్టరీని అడ్డుకుంటూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన కేసులో కొలరాడో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది..అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.. అయితే జనవరి 4వ తేదీ వరకు ఆ తీర్పుపై స్టే ఇచ్చారు.. కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతుంది..మిగిలిన రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు..కానీ 2024లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే కొలరాడో తీర్పు ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.. వచ్చే సంవత్సరం మార్చి 3వ తేదీ జరగనున్న కొలరాడో ప్రైమరీ ఎన్నికలకు మాత్ కమే తాజా తీర్పు వర్తిస్తుంది..ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ ఓటర్లు అధ్మక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు.. కొలరాడో తీర్పు వల్ల నవంబర్ లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం ఉండే అవకాశం వున్నాయి..ఈ కేసులో అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ట్రంప్ టీమ్ లీగల్ టీమ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.