AMARAVATHI

ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే ఉమ్మ‌డిగా పోటీ-నారాయ‌ణ‌

టీడీపీ ప్ర‌భుత్వంలో హ‌మాలీల‌కు త‌గిన ప్రాధాన్య‌త..

నెల్లూరు: ఆంధ్ర రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, ప్ర‌జ‌ల సంక్షేమం దృష్ఠ్యా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు ఉమ్మ‌డి కూట‌మిగా రానున్న ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ట్లు మాజీ మంత్రి,నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. నెల్లూరుస్టోన్‌హౌస్‌పేట‌లోని ఓ క‌ళ్యాణ‌మండ‌పంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు ఏర్పాటు చేసిన హ‌మాలీలు నాయ‌కులు, కార్మికుల ఆత్మీయ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ మాట్లాడుతూ టీడీపీ ప్ర‌భుత్వంలో హ‌మాలీల సంక్షేమం కోసం ఎంతో చేశామ‌ని చెప్పారు. రానున్న టీడీపీ ప్ర‌భుత్వంలో త‌గిన ప్రాధాన్య‌త ఇస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు..ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాక్ష‌స ప‌రిపాల‌న సాగుతుంద‌ని నారాయ‌ణ మండిప‌డ్డారు. మాట్లాడితే అక్ర‌మ కేసులు పెట్ట‌డ‌మో, జైలుకు పంప‌డ‌మో చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.రాష్ట్ర అభివృద్దే లక్ష్యం కూటమి ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు..నెల్లూరును మోడ‌ల్‌సిటీగా మార్చే బాధ్య‌త తాము తీసుకుంటామ‌ని,,త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నారాయ‌ణ కోరారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

14 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

16 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

20 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

20 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

24 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.