అధికారంలోకి రాగానే…
నెల్లూరు: టీడీపీ ప్రభుత్వం గతంలో పేద ప్రజల కోసం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా నిలిపి వేసిందని డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి అవేదన వ్యక్తం చేశారు.శనివారం నగరంలొని 48వ డివిజన్ పరిధిలో మాజీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,,పొంగూరు నారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు..ఈ సందర్బంలో అమె మీడియాతో మాట్లాడుతూ నగరంలోని పలు డివిజన్లల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు, చంద్రన్న భీమా,, ముస్లింలకు దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు..వైసిపి ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ,మరెన్నో సంక్షేమ పథకాలు అందించబోతున్నామని తెలిపారు.నెల్లూరు నగర శానసభ్యులుగా పోటీచేస్తున్న పొంగూరు నారాయణ,,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు .
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.