అమరావతి: విప్లవాత్మకమైన మార్పులకు మార్గనిర్దేశికులుగా ముందుఅడుగు వేయనున్న అగ్నివీరులకు అభినందనలు,,యువ అగ్నివీరులు సాయుధ దళాలకు సాంకేతికపరంగా మరింత బలాన్ని చేరుకురుస్తాయని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..సోమవారం అగ్నిపథకం క్రింద త్రివిధ దళాల్లో ఎంపికై,శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీరులను ఉద్దేశించి వర్చువల్ గా ప్రధాని మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞనం వున్న మీరు త్రివిధదళాల్లో కీలక పాత్ర పోషిస్తారన్నారు..భవిష్యత్ లో అగ్నివీరులు సాయుధబలగాల్లో ముఖ్యపాత్ర వహిస్తారని,,వీరి రాకతో సైన్యం మరింత చైతన్యంతో నిండిపోయింది..21వ దశకంలో యుద్దాలు జరిగే విధానం పూర్తిగా మారిపోయిందని,,ఇదే సమయంలో త్రివిధదళాల్లో మహిళ అగ్నివీరులను చూడాలని వుందని ప్రధాని అన్నారు..ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్,,త్రివిధ దళాల అధికారులు పాల్గొన్నారు.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.