అమరావతి: ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రల్లో అదివారం 4 రాష్ట్రల్లో ఓట్ల లెక్కింపు జరగగా,3 రాష్ట్రల్లో బీజెపీ స్పష్టమైన మెజార్టీతో విజయకేతనం ఎగురవేసింది..తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు అవసరమైన 60 సీట్ల గాను 64 సీట్లల్లో నెగ్గింది..
మధ్యప్రదేశ్: బీజెపీ-164…కాంగ్రెస్-66…ఇతరులు-1….రాజస్థాన్:- బీజెపీ-115…కాంగ్రెస్-69… ఇతరులు-15…ఛత్తీస్ గఢ్:- బీజెపీ-54…కాంగ్రెస్-35…ఇతరులు-1…తెలంగాణ:- బీజెపీ-8… కాంగ్రెస్-64…బీఆర్ ఎస్-39…ఎంఐఎం-7…. కాగా మిజోరాంలో ఓట్ల లెక్కంపు రేపు జరగనున్నాయి..ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.