హైదరాబాద్: భద్రత కల్పించే అంశంపై ఓట్ల లెక్కింపు క్రియ పూర్తి కాకమునుపే తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ యాదవ్ టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ ను కలసి శుభాకాంక్షలు తెలిపడంతో,,ఈసీ ఎన్నికల నిబంధనలు ఉల్లఘించడంతో,,అయనను సస్పెండ్ చేసింది..అంజనీకుమార్ స్థానంలో తెలంగాణకు కొత్త డీజీపీగా రవి గుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది..రవి గుప్తా 1990 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతున్నారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.