అమరావతి: జ్ఞాన వాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలంటూ హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసిలోని జిల్లా కోర్టు కొట్టివేసింది.శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించడానికి నిరాకరించింది.శుక్రవారం ఈ కేసుపై విచారణ కొనసాగించిన కోర్టు, కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పరిశీలన ద్వారా శివలింగం నమూనాలు బయటపడతాయన్న హిందూ సంఘాల వాదనతో విభేదించింది. కార్బన్ డేటింగ్ అంశంపై జ్ఞాన వాపి మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతెజామియా కమిటీ తరఫున న్యాయవాది ముంతాజ్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ,,శివలింగానికి కార్బన్ డేటింగ్ చేసే క్రమంలో ఒకవేళ దానికి ఏదైనా స్వల్ప భౌతిక నష్టం వాటిల్లినా అది సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందికే వస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాది ప్రస్తావించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జడ్జి ఎ.కె.విశ్వేష,,హిందూ సంఘాల పిటిషన్ ను తిరస్కరించారు.‘‘శివలింగం ఎంతకాలం కిందటిది ? అది ఏ రకానికి చెందినది ? అనే అంశాలను గుర్తించాలంటూ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించడం సమంజసంగా ఉండదు’’ అని జడ్జి వ్యాఖ్యానించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.