అమరావతి: ఒక వ్యక్తి (అమె లేక అతడు) రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు అయి వుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ హెచ్చరించారు.. 2024 సార్వత్రిక (పార్లమెంట్, అసెంబ్లీ) ఎన్నికలకు సంబంధించిన తొలి సమావేశాన్ని బుధవారం విజయవాడలో నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై (రాజకీయపార్టీలు,,అధికారులు) అందరితో సమావేశాలు నిర్వహించామన్నారు..రాబోయే ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకొవడం జరుగుతుందన్నారు..రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని,, ఓటరు జాబితాలో తొలగింపులు, చేర్పులు విషయంలో చర్యలు తీసుకోవాలని సదరు పార్టీలు కోరాయని తెలిపారు..ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని,, వారిలో పురుషులు 1.99 కోట్లు, మహిళలు 2.07 కోట్లు మంది ఉన్నారని చెప్పారు..SSR విడుదలకు ముందు ఎక్కడైనా ఓటర్ గా నమోదు చేసుకోవచ్చని సూచించారు.. ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.