శ్రీకాళహస్తీ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం పక్కన కార్తీకదీపాలు వెలిగించేందుకు భక్తుల కోసం ప్రత్యేక ప్రాంగణాన్ని ఏర్పాటుచేసారు.ఈ ప్రాంగణంలో శ్రీ వాయు లింగేశ్వర స్వామి నమూనా విగ్రహాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె.వి.సాగర్ బాబు,పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.