అమరావతి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నరెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద పోక్సో కేసు రద్దు చేయాలని కోరుతూ పాటియాలా హౌస్ కోర్టులో ఢిల్లీ పోలీసులు గురువారం ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు..ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో బ్రిజ్ భూషణ్ పై పోక్సో చట్టం కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని 550 పేజీల నివేదికను సెక్షన్ 173(3) క్రింద ఢిల్లీ పోలీసు అధికారులు సమర్పించారు..“నేను ఎంపిక కాలేదు..నేను చాలా కష్టపడ్డాను..నేను డిప్రెషన్ లో ఉన్నాను..అందుకే కోపంతో ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల కేసు పెట్టాను” అని మైనర్ రెజ్లర్ స్టేట్మెంట్ ఇచ్చిందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి..ఈ కేసుపై ఢిల్లీ కోర్టు జూలై 4వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.