అమరావతి: వైఎస్సార్ సీపీ నేతలు చేసే విచిత్రిమైన పనులు అంటే మీసాలు మెలేయడం, తొడ కొట్టడాలు వంటివి తాను సినిమాల్లో కూడా చేయనని,,వైసీపీ నేతల మాటలకు తాను ప్రజా క్షేత్రంలో చేతలలో బదులిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు..గురువారం కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గొల్లప్రోలులో వారాహి విజయ యాత్ర)లో ఆయన మాట్లాడుతూ ఇలాంటి దూషణలకు చేసినందుకు భవిష్యత్ లో మేము చింతిస్తున్నాము అని వారితోనే చెప్పిస్తానని సవాలు విసిరారు..తాము ప్రజల సమస్యల స్వయంగా తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.. గతంలో వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ ని వైసీపీ నేతలు పిచ్చోడిని చేశారని,,నేడు కాకినాడలో ప్రశ్నించినందుకు ఒక మహిళ మానసిక స్థితి బాగోలేదని ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు.. ఇక్కడి చెరువుల్లో మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారని తెలిపారు..రాష్ట్ర ప్రజల క్షేమం కోసమే తాను సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నానని అన్నారు..ఈ యాత్రలో జనసేన నేత నాగబాబు కూడా పాల్గొన్నారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.