అమరావతి: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఒక మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానించే వారు ఎందరో..భారత్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ధోనీకి క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ అంటే ఎంతో ఇష్టం..అలాగే టెన్నిస్ ను కూడా ఆస్వాదిస్తారు..యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో కార్లోస్ అల్కరాజ్ ఆడుతున్న మ్యాచ్ ను చూసేందుకు ధోని ఇటీవల అమెరికాకు వెళ్లెడు..ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కలిసి కొంత సమయం సరదాగా గడిపారు..ట్రంప్ న్యూజెర్సీ బెడ్ మిన్ స్టర్ లోని నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో గోల్ఫ్ ఆడేందుకు భారత మాజీ కెప్టెన్ ధోనిను ఆహ్వానించారు..ఈ సందర్భంగా ట్రంప్ తో కలిసి మహి గోల్ఫ్ అడారు..ధోని వెంట దుబాయికి చెందిన వ్యాపారవేత సంఘ్వీ కూడా ఉన్నారు..ప్రస్తుతం సోషల్ మీడియాలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ తో ధోనీ గోల్ఫ్ ఆడిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయ.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.