AMARAVATHI

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సభ్యులుగా డాక్టర్ CV సుబ్రహ్మణ్యం

నెల్లూరు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సభ్యులుగా ప్రముఖ వైద్యులు Dr C.V సుబ్రహ్మణ్యంను కేంద్ర ఆరోగ్యమంత్రి నియమించినట్లు ఉత్తర్వులు అందాయని తెలిపారు.. దేశ వ్యాప్తంగా ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న ఆయుష్ మాన్ భారత్ పధకాని పటిష్టంగా అమలు చేయడం కోసం ఈ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉంటారని తెలిపారు..తెలంగాణ,,ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దర్లను మాత్రమే నియమించబడ్డారని వెల్లడించారు..ఇందులో అపోలో ఆసుత్రి(హైదరాబాద్) సంగీతరెడ్డి,,మన రాష్ట్రం నుంచి తానకు ఆవకాశం దక్కిందన్నారు..ప్రస్తుతం డాక్టర్ cv సుబ్రహ్మణ్యం జయభారత్ హాస్పిటల్ కమిటీ సభ్యులుగా సేవాలు అందిస్తున్నారు..నన్ను నియమించిన కేంద్ర మంత్రికి, నా నియామకానికి సహకరించిన పెద్దలకు అయన ధన్యవాదములు తెలియచేశారు..అలాగే నా మీద నమ్మకంతో ఇచ్చిన బాధ్యతతో ప్రజలకు మరింత సేవా చేసేందుకు ఉపయోగిస్తానని తెలోపారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

13 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

15 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

19 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

19 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

23 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.