అమరావతి: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలకు ఉపక్రమించింది..ఆరు రాష్ట్రాల హోం కార్యదర్శులు,,బెంగాల్ డి.జీ.పీలను విధుల నుంచి తొలగించింది..గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను,,మిజోరం, హిమాచల్ ప్రదేశ్లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శలను కూడా తొలగించింది..పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని తొలగించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు చేపట్టింది..లోక్సభ ఎన్నికలకు ముందు నిబంధనలకు విరుద్దంగ ప్రవర్తించే అధికారులను ఈసీ ఇలాంటి బదీలీలు చేపట్టడం సాధారణం..
ఇదే సమయంలో బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్తో పాటు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా తొలగిస్తున్నట్టు ఈసీ పేర్కొంది..ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది..మూడేళ్లు పూర్తి చేసుకున్న,,సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల సంఘం ఆదేశించింది..ఈ అదేశాలను ఆమలు చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమైన నేపధ్యంలో,,ఈసీ నిర్ణయం వెలువడడం గమనించ తగ్గ ఆంశం.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.