అమరావతి: ప్రముఖ్య ఆన్ లైన్ ఎడ్యూకేట్ సంస్థ అయిన బైజూస్ సిఈఓ రవీంద్రన్ బైజూస్ నివాసం,,సంస్థల్లో శనివారం తమిళనాడు,, బెంగుళూరుల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తెలిపారు..2011-2023 మధ్య కాలంలో బైజూస్ కు దాదాపు రూ.28 వేల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయిని తెలిపింది..అదే సమయంలో రూ.9,754 కోట్లను వివిధ విదేశీ అధికారులకు బైజూస్ బదలీ చేసినట్లు పేర్కొన్నారు.ఇందులో పలు అవకతవకలు జరిగాయని,ఫెమా చట్టాన్ని ఉల్లఘించి నిధులు స్వీకరించినట్లు ఫిర్యాదులు అందాయని అధికారులు వెల్లడించారు.2020-21 అర్ధిక సంవత్సరం నుంచి బైజూస్ కంపెనీ ఆర్దిక లావాదేవీలను వెల్లడించలేదని,,ఖాతాలను ఆడిటింగ్ చేయించలేదని పేర్కొన్నారు..పలు సార్లు రవీంద్రన్ కు సమన్లు జారీ చేశామని,, కానీ అయన ఈడీ ముందు హాజరు కాలేదన్నారు..ఈడీ నిర్వహించిన సోదాల్లో పలు కీల ప్రతాలతో పాటు డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.