అమరావతి: విదేశీ మారక ద్రవ్యం నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్రిటీష్ మీడియా సంస్థ BBC ఇండియా పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ఎక్సేంజ్(ED) మేనేజ్మెంట్ యాక్ట్ కేసు నమోదు చేసింది..ఫెమా నిబంధనల ప్రకారం కొంతమంది కంపెనీ ఎగ్జిక్యూటివ్ ల స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం కోసం ఈడీ పిలిపించింది..ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఈ.ఢీ అధికారిక వర్గాలు వెల్లడించాయి..కంపెనీ చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఉల్లఘనలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తు చేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ-ముంబైలోని BBC కార్యాల్లో ఈ.డీ చేపపెట్టిన సర్వే ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు..BBC వార్తా సంస్థ చూపుతున్న ఆదాయం లాభాల్లో తేడాలు ఉన్నాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ (CBDT) తెలిపింది. ఆదాయపు పన్నుశాఖ అధికారులు, BBC ఉద్యోగులు ఇచ్చిన వివరాలు డిజిటల్ ఆధారాలు పత్రాల ద్వారా కీలకమైన విషయాలను వెలికి తీశారు.. డాక్యుమెంటేషన్ బదిలీ,ధరలకు సంబంధించి అనేక వ్యత్యాసాలు అసమానతలు ఉన్నాయి అని వెల్లడించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.