AMARAVATHI

పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది-ప్రపంచ వాతావరణ సంస్థ

అమరావతి: సుముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో 7 సంవత్సరాల తరువాత ‘ఎల్ నినో’ చోటు చేసుకున్నదని ప్రపంచ వాతావరణ సంస్థ రెండు రోజుల క్రిందట ప్రకటించింది.. దీని ప్రభావంతో లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఆసియా దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని,,దిని ప్రభావం వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు..జూన్ రెండవ వారంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత +0.9 డిగ్రీల సెల్సియస్ కు పెరిగిందని తెలిపింది..
ఎల్ నినోతో కరువు పరిస్థితులు:- గత మూడు సంవత్సరాలుగా పసిఫిక్ సముద్రంపై వరుసగా లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి..లానినో గత సంవత్సరం సెప్టెంబర్ తో పూర్తయిపోయింది..ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి..దీంతో భారత్లోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు సాధారణంకంటే తక్కువ వర్షపాతాన్నిచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచన వేస్తున్నారు..ఎల్నినో ప్రభావం 2027 వరకు కొనసాగుతుందని ఐరాస వాతావరణ విభాగం తెలిపింది..దీని కారణంగా భారత్ సహా చాలా దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని, ఉష్ణోగ్రతలు సాధారణంకంటే అధికంగా నమోదవుతాయని హెచ్చరించింది..

ఎల్ నినో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు..ప్రతి ఎల్ నినో విభిన్నమైందే.. ఒక్కోటి ఒక్కోలా ప్రభావం చూపుతుంది. ఎల్ నినోతో మహాసముద్రాలు వేడెక్కడం వల్ల నైరుతి రుతుపవనాల కదలికలు మందగించే ఆవకాశం వుంటుంది..ఫలితంగా వర్షాలు కురవడం తగ్గుతాయి.. 2001-20 మధ్యకాలంలో ఎల్ నినో సంభించినప్పుడు కొన్నిసార్లు తీవ్ర క్షామం ఏర్పడి, పంటలకు నష్టం కలిగింది..దింతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది..
ఎల్ నినో ఎప్పుడు ఏర్పడుతుంది:- పెరూ తీరంలో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకోసారి పసిఫిక్ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితి..ప్రపంచ దేశాల్లో రుతుపవన వ్యవస్థ దెబ్బతిని వర్షపాత పరిమాణం తగ్గుతుంది.

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

11 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

13 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

13 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

18 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 days ago

This website uses cookies.