అమరావతి: ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు రంగప్రవేశంతో రవాణా రంగం సుస్థిర అభివృద్ధికి ఈ ఆవిష్కరణ దోహదపడడంతో పాటు వల్ల చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా తక్కువ ఖర్చుతో రవాణా సాధ్యమవుతుందని కేంద్ర రవాణ శాఖమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు..గురువారం ముంబయిలో స్విచ్ మొబిలిటీ సంస్థ దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును ప్రవేశపెట్టిన సందర్బంలో గఢ్కరీ ఆవిష్కరించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..అశోక్ లేల్యాండ్ కు చెందిన ఈ సంస్థ EIV 22 పేరిట ఈ బస్సును లాంచ్ చేసింది..నగర రవాణాకు అనుగుణంగా బస్సును రూపొందించినట్లు కంపెనీ తెలిపింది..ఈ బస్సు ఆధునిక డిజైన్, అత్యున్నత భద్రత, బెస్ట్ ఇన్ క్లాస్ కంఫర్ట్ ఫీచర్లను కలిగివుంది..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఇప్పటికే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ 200 బస్సుల కోసం ఆర్డర్ చేసిందని కంపెనీ పేర్కొంది..ఈ సంవత్సరం 50 బస్సులను ముంబయికి డెలివరి చేస్తామని,,వచ్చే సంవత్సరం 150 నుంచి 250 వరకు డెలివరీ చేస్తామని ప్రకటించింది..
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.