నెల్లూరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఆధ్వర్యంలో జిల్లా క్రీడాధికార సంస్థ ఈ నెల 4వ తేదిన ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి శాప్ లీగ్ కబడ్డీ ఎంపికలు చేయడం జరుగుతుందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ యతిరాజ్ తెలిపారు.ఈ పోటీలు సినియర్స్ మహిళలు(75 KG),,పురుషఉలు(85 KG)ల విభాగంలో జరుగుతాయన్నారు.పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ ఎంట్రీలు/రిజస్ట్రేన్ లను “SAAP Leagues”యాప్ ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాలన్నారు.ఎంట్రీ ఫీజు రూ.100లు శాఫ్ లీగ్ యాప్ ద్వారా చెల్లించాలన కోరారు.జిల్లాలోని కబడ్డీ క్రీడాకారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని,ఇతర వివరాకు కబడ్డీ కోచ్ కోటయ్యను 9666163095లో సంప్రదించాలన్నారు.
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
This website uses cookies.