హైదరాబాద్: రాజకీయ జీవితంలో ఓడిపోయానని,అయితే ఓటమి నేర్పించిన పాఠాలు భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో సీఏ విద్యార్థులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడుతూ వైఫల్యం అన్నది విజయానికి బాట వేస్తుందని వ్యాఖ్యానించారు. తన వైఫల్యాలను కూడా తాను సానుకూల దృక్పథంతోనే చూస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. సమాజంలో మార్పు రావాలని కోరుకుంటూ కొంత మంది ఏమీ చేయకుండా కూర్చుంటారని, తాను అలాంటి వాడిని కాదన్నారు.మార్పు కోసం తనకు వీలైనంతలో ప్రయత్నిస్తానని అన్నారు.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.