నెల్లూరు: GO.77 రద్దు చేసి పూర్తి స్థాయిలో పీజీ విద్యార్ధులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని,, రాష్ట్రంలోని వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యచేంద్ర డిమాండ్ చేశారు.బుధవారం నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నంచిగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.. రాష్ట్రంలో విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాటికి నిరసనగా నేడు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టడం జరిగింది..ఈ సందర్బంలో యచేంద్ర మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో రాజకీయాలు చేస్తున్న వైస్ ఛాన్సలర్ లపై, రిజిస్ట్రార్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు..జాబ్ కాలెండరును విడుదల చేయాలని డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్, నెల్లూరు జిల్లా కన్వీనర్ అశోక్, నగర కార్యదర్శి యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.