విజేత జట్టుకు..343కోట్లు..
అమరావతి: ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖతర్ వేదికగా కొన్ని గంటల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది.ఖతర్ అతిధ్యంలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు 32 టీమ్స్,64 మ్యాచ్స్ తో ఫిఫా వరల్డ్ కప్ 2022 జరగనుంది. ఖతర్- ఈక్వెడార్ జట్ల మధ్య మ్యాచ్ తో వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది.ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనే ప్రతి జట్టుకు ప్రైజ్ మనీ దక్కుతుంది..
ఫిఫా వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన జట్టుకు 42 మిలియన్ డాలర్లు (343 కోట్లు),,రన్నరప్గా నిలిచిన జట్టుకు 30 మిలియన్ డాలర్లు(245కోట్లు) థర్డ్ ప్లేస్ నిలిచిన జట్టుకు 27 మిలియన్ డాలర్లు(220),,ఫోర్త్ ప్లేస్ నిలిచిన జట్టుకు 25 మిలియన్ డాలర్లు(204 కోట్లు) దక్కుతాయి. ఓడిన ట్సీమ్స్ కు:- 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు నిలిచిన జట్లకు రూ.138 కోట్లు,, 9వ స్థానం నుంచి 16వ స్థానాలను దక్కించుకున్న జట్లకు రూ.105 కోట్లు,, 17వ స్థానం నుంచి 32వ స్థానం వరకు నిలిచిన జట్టుకు రూ.73 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనున్నాయి.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.