హైదరాబాద్: తమిళ దర్శకుడు మణిరత్నంకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.. దేశ వ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు కొంత హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంటున్నాయి..అలాగ రీకవరీ రేటు కూడా బాగానే వుంది..ఈ నేపథ్యంలో మణిరత్నం దర్శకత్వంలో నిర్మించిన ‘పొన్నియన్ సెల్వన్-1’ వచ్చే సెప్టెంబర్ 30న విడుదల చేయాలని నిర్ణయించారు.. ఈ సినిమా నిర్మాణం పూర్తి కావడంతో గత వారం టీజర్ లాంచ్ చేశారు..ఈ కార్యక్రమంలో దర్శకుడు మణిరత్నంతోపాటు మూవీ టీమ్ కీలక సభ్యులందరూ పాల్గొన్నారు..టీజర్ విడుదల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించక పోవడం వల్లే మణిరత్నంకు కరోనా సోకిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..మణిరత్నంకు కరోనా లక్షలు స్వల్పంగా వున్నప్పటికి ముందు జాగ్రత్త చర్యల్లో బాగంగా మద్రాసులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం..
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
This website uses cookies.