AMARAVATHI

జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు దుర్మరణం

అమరావతి: జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం జరిగిన ఉగ్ర దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. రాజౌరీలోని భింబేర్ గలీ-పూంచ్ సెక్టార్ మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది..ఈ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న నేపధ్యంలో తొలుత పిడుగుపాటు కారణంగా ప్రమాదం జరిగి వాహనంలో మంటలు చెలరేగి ఐదుగురు మరణించారని వార్తలు రాగా,,తరువాత ఉగ్రదాడి వల్లే ఇలా జరిగిందని అధికారులు ప్రకటించారు..49 రాష్ట్రీయ రైఫిల్స్ 13 సెక్టార్ రోమియో ఫోర్స్ కి చెందిన జవాన్లు, రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు.. గురువారం కొందరు గుర్తు తెలియని దుండగులు సైనికులు ప్రయాణిస్తున్న వాహనం పై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో పాటు గ్రేడ్లు విసరడంతో వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.. ఈ ప్రమాదం తీవ్రంగా గాయపడిన జవాన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు..దాడి జరిగిన ప్రదేశంలో ఉగ్రమూకల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు భారత సైన్యాఅధికారులు వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

3 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

4 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

8 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

1 day ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

1 day ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

1 day ago

This website uses cookies.