AMARAVATHI

లండన్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నఅమృత్‌పాల్‌ సింగ్‌ భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమరావతి: ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత,,ఖలిస్థానీ నాయకుడు అని చెప్పుకునే అమృత్‌పాల్‌ సింగ్‌, భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌ లండన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలో ను పంజాబ్ పోలీసులు అధికారులు అడ్డుకున్నారు..బ్రిటన్‌ విమానం ఎక్కేందుకు గురువారం ఆమె అమృత్‌సర్‌ లోని శ్రీ గురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు..అప్పటికే అమెపై లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేయడంతో, ఇమిగ్రేషన్‌ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు.. వెంటనే కిరణ్‌దీప్‌ కౌర్‌ లండన్ కు వెళ్లెందుకు విమానశ్రయంకు వచ్చిన విషయం గురించి పంజాబ్ పోలీసులకు తెలియజేశారు..ఆమె ప్రయాణానికి పంజాబ్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు కిరణ్‌దీప్‌ కౌర్‌ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం..ఖలీస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో “అమృత్‌పాల్‌ సింగ్‌”భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి..? అనే విషయాలపై కిరణ్‌దీప్‌ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.. 

కిరణ్‌దీప్ కౌర్‌ కు బ్రిటిష్‌ పౌరసత్వం వుంది..అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ లండన్ లో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు..పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే సెక్షన్ కింద ఇమ్మిగ్రేషన్ అధికారులు కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు..గత మార్చిలో అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై కిరణ్‌దీప్ కౌర్‌ను జల్లుపూర్ ఖేడా గ్రామంలో పోలీసులు ప్రశ్నించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

12 hours ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

13 hours ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

17 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

2 days ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

2 days ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

3 days ago

This website uses cookies.