నెల్లూరు: సర్వేపల్లి కాలువపైన కొంత మంది ఉరేగారు,,ఇంట్లో కుర్చుని తొడ కొట్టడాలు అయితే ఏం అయిందంటూ గనర ఎమ్మేల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యనించారు..గురువారం రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పనులు పరిశీలించారు.అనంతరం అయన మాట్లాడుతూ జూలై నాటికి నేను ఏం చేశానో ప్రెజెంటేషన్ చూపిస్తాను అని అన్నారు.గత ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి వస్తాడని,ఓ అయాగా,అనుకుంటు టీడీపీ నాయకలు ఉన్నారని,అతను వచ్చిన నేను మళ్లీ ఓడిస్తాను, అంతేనబ్బా అంటూ తెల్చివేశాడు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.