అమరావతి: తెలుగు ముద్దుబిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కేంద్రం ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది.. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్,,దేశానికి హరిత విప్లవంలో మార్గనిర్ధేశ చేసిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా శుక్రవారం భారత రత్న అవార్డును ప్రకటించంది..పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు.. పీవీ ఓ మేధావి,, రాజనీతజ్ఞుడు అని తన ఎక్స్ అకౌంట్లో మోదీ పేర్కొన్నారు..విభిన్న హోదాల్లో నర్సింహారావు పనిచేసినట్లు వెల్లడించారు.. మరో మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటించి తమ ప్రభుత్వం గౌరవించిందన్నారు..అలాగే రైతుల సంక్షేమం కోసం ఎం.ఎస్. స్వామినాథన్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారని,,అలాగే అరుదైన శాస్త్రవేత్త కూడా భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.