అమరావతి: దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు..శనివారం ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ లో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ మోసం తప్ప పేదలకు కాంగ్రెస్ ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు..కాంగ్రెస్ ఎప్పుడూ పేదలు పేదరికంలో వుండేలా చూసిందని,, పేదలు అర్ధికంగా అభివృద్ది చెందడం వారికి ఇష్టం లేదన్నారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ నాయకులు,,పేదల హక్కులను,వారి కష్టాన్ని దోచుకుని తిని తమ ఖజానాను నింపుకున్నారంటూ మండిపడ్డారు..2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు..పేదరికాన్ని నిర్మూలించగలమని విశ్వాసం కలిగించామన్నారు.. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు.. పేదరికం నుంచి బయటపడిన ప్రజలే నేడు మోదీకి కోట్లాది దీవెనలు ఇస్తున్నారని తెలిపారు..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.