అమరావతి: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. టెన్త్ క్లాసుకు సంబంధించి ఇకపై 6 పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించింది..2022-23 అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమలు చేయాలని గతంలో ఇచ్చిన జీవో MS NO 82ను సవరిస్తూ ఉత్తర్వులు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ జారీ చేశారు..గతంలో 11 పేపర్లు ఉండగా, కోవిడ్ కారణంగా మధ్యలో 7 పేపర్లకు ప్రభుత్వం కుదించింది.ప్రస్తుతం CBSC సిలబస్ దృష్ట్యా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.. ఫిజిక్స్,బయలాజికల్ సైన్స్ కు ఒకే ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. స్టూడెంట్స్పై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానం తెచ్చామని,,సంవత్సర అంతా పరీక్షలు జరపడం వల్ల 11 పేపర్లు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిన్నట్లు సమాచారం.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.