నెల్లూరు: నగరంలోని 51,52వ డివిజన్స్ పరిధిలోని సెయింట్ జోసెఫ్,సెయింట్ పీటర్స్ స్కూల్స్ ను 2023-24 విద్యా సంవత్సరం నుంచి మూసివేసేందుకు ప్రభుత్వం ఉపక్రమించడం దారుణమని మాజీ కార్పొరేటర్స్ ప్రశాంత్, కప్పిర.శ్రీనివాసులు,సత్యనాగేశ్వరావులు అవేదన వ్యక్తం చేశారు.సోమవారం సదరు స్కూల్ విద్యార్ధిని,విద్యార్దులతో కలసి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.