అమరావతి: గాంధీజీ జయంతి (1869 అక్టోబరు 2) సందర్భంగా ప్రముఖలు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ , ప్రధానమంత్రి మోడీ, పాటు పలువురు ప్రముఖలు రాజ్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు. “ఈ గాంధీ జయంతి (153) మరింత ప్రత్యేకమైనది. దేశమొత్తం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేయండి అదే గాంధీజికి నిజమైన నివాళి” ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
నేడు లాల్ బహుదుర్ శాస్త్రి జయంతి (1904 అక్టోబర్ 2) సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయం మ్యూజియంలోని కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మ్యూజియాన్ని సందర్శించాలని కోరారు.
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
This website uses cookies.