నెల్లూరు: ఆస్తిపన్ను,రిజిస్ట్రేషన్ చార్జీలు,గ్యాస్ ధరలు,నిత్యావసర సరుకుల ధరలు పెంపుతో పాటు చెత్తపైన కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి,,పాలన ఎలా చేయాలో తెలియని వాళ్ల చేతిలో రాష్ట్రం వుంటే అధోగతి పాలు అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు,, వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.శుక్రవారం నెల్లూరుజిల్లా,కోవూరు నిర్వహించిన ఇదేం ఖర్మ మన బీసీలకు కార్యక్రమాంలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ దళారులు,రైస్ మిలర్స్,ఎమ్మేల్యే కలసి దొచుకుంటున్నారు.అడ్డంగా దొచుకున్న సోమ్ముతో ప్యాలెస్ కడుతున్నరని మండిపడ్డారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.