అమరావతి: గోవాలోని పనాజీలో ఐరన్ మెన్ స్పోర్ట్స్ ఈవెంట్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈవెంట్ లో 33 దేశాల నుంచి 1450 మంది ప్లేయర్లు పాల్గొంటుండగా తొలిసారి మహిళలు కూడా పాల్గొటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్మీ, నేవీ, పోలీస్ విభాగల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వానించినట్లు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ఫిట్-ఇండియా ఉద్యమంను ప్రేరణగా తీసుకుని, ఐరన్మ్యాన్ 70.3 గోవాను 2019లో తొలిసారి ప్రారంభించారు..అటు తరువాత కొవిడ్-19 కారణంగా రెండు సంవత్సరాల పాటు ఈవెంట్ ను రద్దు చేశారు. ఈ సంవత్సరం జరుగుతున్న ఈ పోటీల్లో 1450 మంది ఔత్సహికులు పాల్గొటున్నారు. ఐరన్మ్యాన్ 70.3 గోవా ఈవెంట్ లో 1.9 కిలోమీటర్ల స్విమింగ్,, 90 కిలోమీటర్ల సైక్లింగ్,, 21 కిలోమీటర్ల రన్సింగ్ పోటీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం ప్రమోద్ సావంత్ తో పాటు ఎంపీ తేజశ్ సూర్య పాల్గొన్నారు.ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఫిజికల్ ఫిట్ నెసే కాకుండా మానసిక ఉల్లాసంగా ఉంటుందన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.