లూజ్గా లేదా బహిరంగ విక్రయాలపై GST వర్తించదు..
అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ GSTపై ట్వీట్టర్ లో మంగళవారం కీలక ప్రకటన చేస్తూ,,ప్యాకేజీ ఫుడ్స్,, ఆసుపత్రి బెడ్స్ పై 5% GST విధించడంపై గందరగోళం నెలకొనడంతో,GST వర్తించని కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు. ప్రీప్యాకింగ్ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే GST వర్తిస్తుందని స్పష్టం చేశారు.ముఖ్యంగా ఓట్స్,, మొక్కజొన్న,,బియ్యం,, పప్పు,, బియ్యం,,రవ్వలు,,సెనగపిండి,,పెరుగు,,లస్సీ,,మరమరాలు వంటి నిత్యావసర వస్తువులను బ్రాండెడ్గా,,ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రమే పన్ను ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు..ఇవే ఉత్పత్తులను విడిగా,, ప్యాక్ చేయకుండా విక్రయిస్తే GST వర్తించదని ఆర్థికమంత్రి పేర్కొన్నారు..లూజ్గా లేదా బహిరంగ విక్రయాలపై GST వర్తించదు అంటూ 14 వస్తువుల జాబితాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ట్వీట్ చేశారు. లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై GST ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.. గత నెలలో GST కౌన్సిల్ 47వ సమావేశం ఏకగ్రీవ నిర్ణయం ప్రకారం చర్య తీసుకున్నామంటూ పన్ను పెంపును సమర్ధించుకున్నారు..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.