అమరావతి: గత శనివారం ఇజ్రాయెల్ పై హమాస్ మొదలు పెట్టిన మారణహోమంలో వేలాది మంది ఇజ్రాయిల్ ప్రజల్ని దారుణంగా చంపేస్తోంది..కిబుజిమ్ లో హమాస్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తూ మహిళలు,, చిన్నారులు,, పసిపిల్లలు,, వృద్ధుల్ని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు..ఇస్లామిక్ ఉగ్రవాదుల తరహాలో హమాస్ తీవ్రవాదులు కిబుజిమ్ లో దాదాపు 40 మంది చిన్నారుల్ని అతి కిరాతకంగా నికివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు(IDF) పేర్కొన్నాయి.. పసి పిల్లలను చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, హమాస్ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని తొలుత తము భావించలేదని,,అయితే ప్రత్యక్ష్య సాక్ష్యులు తెలిపిన వివరాలు చుస్తూంటే భయానకంగా ఉన్నట్లు ఐడీఎఫ్ ప్రతినిధి జోనాథన్ కన్ రికస్ మీడియాకు తెలిపారు..మహిళలు, చిన్నారుల చేతులకు సంకెళ్లు వేసి నరికివేస్తున్నారని ఆయన అన్నారు..హమాస్ క్రూరత్వానికి ప్రపంచానికి తెలియచేసేందుకు కిబుజిమ్ ప్రాంతానికి అంతర్జాతీయ జర్నలిస్టులను తీసుకుని వచ్చినట్లు తెలిపారు.
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
This website uses cookies.