500 సంవత్సరాలు,7 వేల మంది కార్మికులు.
అమరావతి: మన దేశంలో వున్న అధ్బుతమైన కళా,శిల్ప సంపదను తిలకించేందుకు ఒక జీవిత కాలం సరిపోదు..అనేందుకు…ఎల్లోరా గుహలు ఒక సజీవం ఉదహరణ.. శిల్పకళను నభూతో నభవిష్యత్ గా భారతదేశ శిల్పులు రాతిని మలిచిన తీరు ఆచంద్రకర్కంనిలిచిపోతుంది.. ప్రపంచం నాగరకతను గురించి తెలుసుకోకముందే,,భారతీయ విశ్వకర్మలు అధ్భుతమైన శిల్ప సౌందర్యంను అవిష్కరించారు..నేటికి పాశ్చత్య దేశాలు టెక్నాలాజీని ఉపయోగించి,, భారతదేశంలోని కొన్ని ఆలయాలు,,కట్టాడాల నైపుణ్యంను,,వాటి రహస్యలను చేధించలేక పోయారు..పూర్తి వీడియో..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.