అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేటి సాయంత్రానికి వాయువ్య దిశగా కదిలి అర్ధరాత్రి సమయానికి అదే తీవ్రతను కొనసాగిస్తూ పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు.ఆ తర్వాత, అది పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి వైపు కదులుతూ ఆ తీరప్రాంతాల వద్ద క్రమంగా బలహీనపడి నవంబర్ 22వ తేదీ ఉదయం నాటికి అల్పపీడన మారుతుందన్నారు.దీని ప్రభావంతో రాయలసీమ ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఆవకాశం వుందన్నారు…భారీ వర్షపాతం:- రాగల 24 గంటలలో నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.