నెల్లూరు: రాబోయే నాలుగు రోజులు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే ఆవకాశ వున్నందున తీర ప్రాంత మండలాల్లో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో వచ్చే నాలుగు రోజులు 300 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచించినందున సోమవారం రాత్రి నుంచి తీర ప్రాంత మండలాల్లో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి మండలంలో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి జిల్లాస్థాయి కంట్రోల్ విభాగంతో అనుసంధానం చేయాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచాలన్నారు.చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను అప్రమత్తం చేసి తిరిగి వెనుకకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.