అమరావతి: దేశంలోకి సముద్ర మార్గం ద్వారా డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన కొంత మంది విదేశీ వ్యక్లులను Indian coast guard (ICG) సిబ్బంది అరెస్ట్ చేశారు..డ్రగ్స్ రవాణా గురించి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సమాచారం ఇచ్చిందని రక్షణశాఖ ప్రజా సమాచార విభాగం ఓ ప్రకటనలో తెలిపింది..ఇరాన్ కు ఐదుగురు వ్యక్తులు అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ లోని కచ్ జిల్లా, ఓఖా సముద్ర తీరం నుంచి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు..స్మగ్లర్స్ ను బోటు ఆపాలని కోస్ట్ గార్డ్స్ హెచ్చరించినప్పటికీ, వారు వినకుండా అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని,,అయితే కోస్ట్ గార్డ్స్ వారిని వెంబడించి అడ్డుకోవడం జరిగిందన్నారు.. బోటులో 61 కేజీల హెరాయిన్ వీరు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు..దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.425 కోట్లు ఉంటుందని చెప్పారు..స్మగ్లర్స్ ను అరెస్ట్ చేసేందుకు రెండు ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ బోట్లను రంగంలోకి దించడంతో,స్మగ్లర్ దొరికిపోయారని తెలిపారు..అరేబియా సముద్రంలో అనుమానస్పదంగా కనిపించే పడవలపై కోస్ట్ గార్డ్స్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టినట్టు వెల్లడించారు.
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
This website uses cookies.