అమరావతి: చంద్రబాబు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది..ఫైబర్ నెట్ కేసు,,అంగళ్లు కేసు,,అమరావతి రింగ్ రోడ్డు కేసులో బెయిల్ ఫిటీషన్స్ కొట్టి వేసింది.దింతో సిల్క్ డెవలెప్ మెంట్ కేసులో బెయిల్ కోసం విజయవాడ ఏసిబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.ఇదే సమయంలో చంద్రబాబున కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడీ కోర్టులో పిటీషన్ వేసింది.ఈ రెండు పిటీషన్స్ పై మధ్యహ్నం నుంచి కోర్టు నిర్ణయం ప్రకటించనున్నది…..సిల్క్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో సిఐడీ దాఖలు చేసిన చార్జీ షీటులో మెరిట్స్ ప్రకారం చూస్తే,,,విజయవాడ ఏసిబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించి, సిఐడీ కస్టడీకి ఇచ్చే అవకాశలే ఎక్కువగా వున్నాయి?
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.