నెల్లూరు: రూరల్ ఎమ్మేల్యే సమాజంకు పట్టిన చెదల లాంటి వాడని,,అతని వల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదని నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అజీజ్ అన్నారు..నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ కుటుంబ పాలన సాగుతుందని చెప్పిన శ్రీధర్ రెడ్డి, తన తమ్ముడిని ఎమ్మెల్యేగా ఎలా పరిచయం చేశారంటూ ప్రశ్నించారు..పెద్ద రెడ్ల కుటుంబ పాలన కొనసాగుతుందని శ్రీధర్ రెడ్డి చెబుతున్నారని, వారు కొద్దో గొప్పో మంచి పనులు చేశారు కాబట్టి వారి వారసత్వం కొనసాగుతుందని అన్నారు..శ్రీధర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకు అన్యాయం జరిగిందని ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎధ్దేవా చేశారు..మానవత్వం లేని వ్యక్తుల్లో రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి నెంబర్ వన్ అంటూ విరుచుకు పడ్డారు..
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.