AMARAVATHI

ఎన్ని రకల సవాళ్లైనా ఎదుర్కోవడం ఇష్టపడుతాను-ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: లోక్ సభలో జరుగుతున్న బడ్జెట్ సెషన్ లో శనివారం అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది..చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఐదేళ్ల ప్రభుత్వం దేశంలో సంస్కరణలు, పనితీరు, పరివర్తనతో కూడినదని అన్నారు..17వ లోక్ సభను యావత్ దేశం ఆశీర్వదించనుందని,, అలాగే కొందరు సవాళ్లను చూసి భయపడి పారిపోతారని,,తనకు ఎన్ని సవాళ్లైనా ఎదుర్కోవడం ఇష్టమన్నారు.. రామమందిరం తీర్మానంపై సమాధానం ఇవ్వడం గర్వంగా భావిస్తున్నానని ఎంపీల జైశ్రీరాం నినాదాల మధ్య మోదీ స్పష్టం చేశారు.. 17వ లోక్ సభ కొత్త బెంచ్ మార్క్ లను సృష్టించిందని,ఇదే సమయంలో మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు కూడా ఈ కాలంలోనే పూర్తయ్యాయన్నారు.. ఈ హయాంలో అనేక సంస్కరణలు చోటుచేసుకోవడంతో, గేమ్ ఛేంజర్ 21వ శతాబ్దపు బలమైన పునాది ఆ విషయాలన్నింటిలో కనిపిస్తుందని తెలిపారు.. రాజ్యాంగం కోసం ఎన్నో తరాలు కలలు కంటున్నాయని, అయితే ప్రతి క్షణం అడ్డంకులు ఎదురవుతున్నాయని వెల్లడించారు.. అయితే ఈ సభ ఆర్టికల్ 370ని తొలగించి రాజ్యాంగానికి పూర్తి స్వరూపాన్ని వెల్లడించిందని, రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుల ఆత్మలు మనల్ని ఆశీర్వదించాలని అన్నారు.. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏకంగా పార్లమెంటు సమావేశాలు సైతం నిర్వహించిన ఘనత స్పీకర్ కు దక్కుతుందన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

13 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

18 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

2 days ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 days ago

This website uses cookies.