కలెక్టర్, కమిషనర్ కు డెడ్ లైన్..
ఓటర్ వెరిఫికేషన్ లో చేర్పులు, మార్పులు, మరణాలు అన్నీ సరి చేసి నిస్పక్షపాతమైన లిస్ట్ ను విడుదల చేయాలని, అధికారులు స్పందించకపోతే…ఒక వారం చూస్తానని… ఆ తరువాత నేరుగా కోర్టుకి వెళుతానని మాజీ మంత్రి నారాయణ కలెక్టర్, కమిషనర్లను హెచ్ రించారు.మంగళవారం ఓటర్ వెరిఫికేషన్ విషయమై…ఈ రోజు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ను కలవడం జరిగిందని నారాయణ చెప్పారు..ఆ లిస్ట్ లో ఒకటి రెండు కాదని…2263 డబులింగ్ ఉన్నాయన్నారు.అదే విధంగా మూడు వారాల క్రితం కూడా 16 డివిజన్లో 14 పేర్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ 14 మంది ఇప్పుడు ఆ ఇంట్లో లేరని…అయినా వాటిని డిలీట్ చేయలేదన్నారు.ఈనెల 15వ తేదీ వరకు కలెక్టర్, కమిషనర్ లకు డెడ్ లైన్ ఇస్తున్నానని…అలోపలే ఓటర్ వెరిఫికేషన్ లో చేర్పులు, మార్పులు, డెత్లు అన్నీ సరి చేసి నిస్పక్షపాతమైన లిస్ట్ ను విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో… ఆ జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తానన్నారు. అప్పుడు కూడా అధికారులు స్పందించకపోతే…ఒక వారం చూస్తానని… ఆ తరువాత నేరుగా కోర్టుకి వెళుతానని నారాయణ హెచ్చరించారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.